Home Search
వెంకటరమణారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో స్పీడ్ పెంచిన బీజేపీ
అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయో లేదో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలయింది. ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. బలమైన అభ్యర్థులను...
తెలంగాణ ఎన్నికలు ఒక ఎత్తు..కామారెడ్డి రాజకీయం మరో ఎత్తు
ఓడలు బండ్లు అవడం, బండ్లు ఓడలవడం రాజకీయాల్లో చాలా మామూలుగా కనిపించే విషయాలు. హేమాహేమీలుగా రాజ్యాన్ని ఏలినవాళ్లు.. బొక్క బోర్లా పడటాలు వెరీ కామన్గా కనిపిస్తుంటాయి. జనాల్లో అంతగా పరిచయం లేని వ్యక్తి ...
12 మందిలో 10 మందిని ఓడించిన ఓటర్లు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఏమాత్రం ఊహించని విధంగా.. కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమా నెవ్వర్ అనేవాళ్లకు సమాధానంగా వచ్చిన ఫలితాలు హస్తం...
సింగరేణిలో ఈ సారి పాగా వేసే పార్టీ అదేనా?
ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న సింగరేణిలో ఉంటున్న కార్మికవర్గం .. ప్రతీ ఎన్నికల్లోనూ విలక్షణమైన తీర్పునే ఇస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఏ పార్టీ హవా ఎలా ఉన్నా కూడా కార్మిక క్షేత్రాలకు వచ్చేసరికి కాస్త ...
6 చోట్ల ముఖాముఖీ..6 చోట్ల త్రిముఖ పోటీ
తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఓరుగల్లుకు చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేక స్థానమే ఉంటుంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన...
కామారెడ్డిలో 29 ఏళ్లుగా ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క
ఎన్ని నియోజకవర్గాలున్నా.. ఎప్పుడు ఎన్నికలు వస్తున్నా కూడా..నేతల చూపుతో పాటు ఓటర్ల చూపు కూడా కామారెడ్డి నియోజకవర్గం వైపే ఉండేది. కామారెడ్డిలో 1994 నుంచి అంటే 29 ఏళ్లుగా గంప గోవర్ధన్, షబ్బీర్...
వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును నేడు ప్రారంభించడం నా అదృష్టం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలత్తూరులో ఏపీజెన్కో మూడో యూనిట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే దీనికిముందు కృష్ణపట్నం పోర్టు పరిధిలోని...
సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటా, సీఎం కేసీఆర్ నిర్ణయం
సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు సీఎం...
తెలంగాణలో ప్రారంభమైన కొత్త రేషన్ కార్డుల పంపిణీ
రాష్ట్రంలో జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిందే....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. మొత్తం 16 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన వారిలో కడప జిల్లా...