Home Search
వైఎస్ఆర్ - search results
If you're not happy with the results, please do another search
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద.. 12,132 మందికి రూ.87.32 కోట్లు పంపిణీ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి-మార్చి 2023లో పెళ్లి చేసుకున్న 12,132 మంది పేదకుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు ‘వైఎస్ఆర్ కళ్యాణమస్తు’ మరియు ‘వైఎస్ఆర్ షాదీ తోఫా’ పథకాల కింద రూ.87.32...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే – వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. "ప్రతిపక్షాల గొంతునొక్కడం,...
వైఎస్ఆర్ ఆసరా కింద 78.94 లక్షల మంది మహిళలకు రూ.6,149 కోట్లు.. ఈనెల 25న దెందులూరులో పంపిణీ చేయనున్న...
ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. త్వరలోనే వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెల 25న ఏలూరు...
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద 51.12 లక్షల మందికి రూ. 1,090.76 కోట్ల నగదు పంపిణీ చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ‘వైఎస్ఆర్...
రేపు తెనాలిలో పర్యటించనున్న సీఎం జగన్.. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద రైతులకు నగదు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు...
‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకం కింద 2,011 మంది జూనియర్ అడ్వకేట్లకు రూ.1,00,55,000 పంపిణీ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని న్యాయవాదులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, లా డిగ్రీ అందుకున్నాక మొదటి మూడేళ్లపాటు న్యాయవాదిగా స్థిరపడేందుకు 'వైఎస్ఆర్ లా నేస్తం' పథకం వారికి తోడుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఎన్టీఆర్, వైఎస్ఆర్లపై బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు.. స్పందించిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరో వివాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు చేస్తూ రాజీనామా...
రెండోదశ వైఎస్ఆర్ వెటర్నరీ మొబైల్ అంబులెన్స్ క్లినిక్లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశువులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించేందుకు 'వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవల' (మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినికల్ సర్వీసెస్)ను తీసుకొచ్చిన ప్రభుత్వం వాటిని మరింతగా విస్తరించడానికి పూనుకుంది. దీనిలో భాగంగా...
వైఎస్ షర్మిల కీలక నిర్ణయం, 6 గురు సభ్యులతో వైఎస్ఆర్టీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ ఏర్పాటు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 గురు సభ్యులతో పార్టీ రాజకీయ కార్యాచరణ కమిటీని నియమించారు. ఉమ్మడి జిల్లాలలోని నాయకులను, కార్యకర్తలను సమన్వయం...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం, ఏ విభాగానికి ఎవరంటే?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు...