Home Search
వైఎస్ జగన్మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో సొంత ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే...
సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన, ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ మెడికల్ స్టూడెంట్స్
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల బృందం సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఉక్రెయిన్ నుండి తమను సురక్షితంగా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపేందుకు విద్యార్థుల...
ఏపీ సీఎం వైఎస్ జగన్తో టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి భేటీ అయ్యారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమౌళితో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్ ను కలిశారు....
నెల్లూరు చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న గుండెపోటుతో హైదరాబాద్ లో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్లో హైదరాబాద్...
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించిన సీఎం జగన్
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు. గౌతమ్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు (బుధవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్...
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనటానికి విశాఖపట్నం విచ్చేశారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చిన సీఎం...
ఏపీలో కరోనా నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కరోనా నియంత్రణ చర్యలు, వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష చేపట్టారు. దేశవ్యాప్తంగా, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉప...
ఏపీలో రోజుకు 2వేల ర్యాపిడ్ కిట్లు తయారీ – మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల మెడ్టెక్ జోన్లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీకి అనుమతి ఇచ్చామని, ప్రస్తుతం రోజుకు 2వేల కిట్లు తయారవుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి...
ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి, బయటకు రావద్దు – సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చ్ 26, గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ సందర్భంగా పాటించాల్సిన...