Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఈ నెల 18న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 18న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, సబ్...
ఏపీ రాజ్భవన్లో ఆసక్తికర పరిణామం.. ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు
ఏపీ రాజ్భవన్లో సోమవారం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఎట్ హోమ్' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద రూ.2,977.82 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఖరీఫ్-2021 సీజన్కు సంబంధించి “వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం” నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి భరోసానివ్వడంలో భాగంగా ఈ...
దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్.. నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పందం
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. సీఎం హోదాలో జగన్...
నేడు ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి హాజరవనున్న సీఎం జగన్, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి యేటా అధికారికంగా నిర్వహిస్తున్న, ఒంటిమిట్ట లోని ఏకశిలానగరంగా ఖ్యాతిగాంచిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో 'సీతారామ కల్యాణం' వేడుకలు ఈరోజు జరుగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా...
ఏపీ వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఇకపై ఏడాదికొకసారి ‘ఆరోగ్య మిత్ర’లకు నగదు ప్రోత్సహకాలు
ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న...
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్.. కేంద్రంలోని కీలక నేతలతో వరుస సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజధాని ఢిల్లీ వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సుమారు గంట సేపు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి...
రేపు ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (మంగళవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై...
నెల్లూరులో నేడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభ.. పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభ ఈరోజు నెల్లూరులోని గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. దీనిలో పాల్గొనేందుకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు...
ఏపీలో మహిళల రక్షణ కోసం, కొత్తగా 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం కొత్తగా 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా...