Home Search
వైజాగ్ - search results
If you're not happy with the results, please do another search
కూటమిలో అంతర్గత పోరు.. వైజాగ్ సౌత్ టికెట్పై ఉత్కంఠ!
వైసీపీ ఎప్పుడో అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేసుకుంది. మార్చి 16న మొత్తం జాబితాను జగన్ రిలీజ్ చేశారు. అంతకముందే విడుతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది వైసీసీ. భారీ స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను...
పరిపాలన రాజధాని విశాఖ వైజాగ్లో ఏఏ శాఖలు ఎక్కడ ఉండబోతున్నాయి?
ఏపీ పరిపాలనా రాజధాని విశాఖ అని జగన్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాత కోర్టు చిక్కులు, కరోనా వల్ల బ్రేక్లు పడుతూ వస్తుంది. అయితే, కొద్ది...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏమన్నదంటే?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్, ప్రస్తుతానికి ప్లాంటును...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అమలును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించారు. గురువారం ఆయన విశాఖలో పర్యటించారు. పర్యటనలో భాగంగా...
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సింగరేణి డైరెక్టర్లు.. టేకోవర్ సాధ్యాసాధ్యాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సింగరేణి కాలరీస్ జాయింట్ వెంచర్ కింద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల...
వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన, ఏపీలో రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు...
విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం...
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: సీఎం జగన్ మూడు రోజుల వైజాగ్ పర్యటన, షెడ్యూల్ ఇదే..
నేటినుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ఏపీ...
వైజాగ్లో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష, కీలక సూచనలు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (ఏపీజీఐఎస్) ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరిశీలించారు....
వైజాగ్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా మార్చి నెలలో రెండు ప్రతిష్టాత్మక సదస్సులు జరుగనున్నాయి. వీటిలో ప్రధానంగా జీ-20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశంతో పాటు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్-2023లు ఉన్నాయి. ఈ...
వైజాగ్ టెక్ సమ్మిట్-2023కి మద్దతు తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే ఏడాదిలో విశాఖపట్నం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వైజాగ్ టెక్ సమ్మిట్-2023కు కేంద్రం తన మద్దతుని ప్రకటించింది. ఈ మేరకు గ్లోబల్ టెక్...