Home Search
వైసీపీ ప్రభుత్వ - search results
If you're not happy with the results, please do another search
వైసీపీ ప్రభుత్వానికి హకోర్టులో ఎదురుదెబ్బ.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి బ్రేక్..!
ఏపీలో రాజధానిగా ఉన్న అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో.. అమరావతిలోని ఆర్5 జోన్లో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం...
రిషికొండ తవ్వకాలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నంలోని ప్రముఖ రిషికొండపై ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా దీనిపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం...
టీడీపీ హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా పూర్తి చేయలేదు – నారా...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 49వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం కదిరి టౌన్ శివారు...
వైసీపీ ప్రభుత్వంపై జనాగ్రహం పెరుగుతోంది, ఈసారి అధికారంలోకి వచ్చేది టీడీపీయే – బొబ్బిలి రోడ్ షోలో చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వంపై జనాగ్రహం పెరుగుతోందని, ఈసారి అధికారంలోకి వచ్చేది టీడీపీ పార్టీయేనని వ్యాఖ్యానించారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన శుక్రవారం విజయనగరం జిల్లాలో...
ఏపీకి 3 రాజధానులపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, శాసనరాజధాని మాత్రం అమరావతిలోనే – సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే శాసనరాజధాని మాత్రం అమరావతిలోనే ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి టీడీపీ, జనసేనలు భయపడుతున్నాయి – సీఎం జగన్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన ఆయన అనేక...
రైతుల సమస్యలపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు – పల్నాడు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. నరసరావుపేట, చిలకలూరిపేట...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగింది – సీఎం వైఎస్ జగన్
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం కృష్ణా జిల్లా పెడనలో 'వైఎస్సార్...
వైసీపీ ప్రభుత్వం, సిబిఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం, సిబిఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎరకు ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
బాబాసాహెబ్ అంబేడ్కర్ ను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా? రాజకీయ లబ్ధికోసమే వైసీపీ ప్రభుత్వం యత్నం – జనసేనాని...
కోనసీమ ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళవారం అమలాపురంలో జరిగిన అల్లర్లపై పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ...