Home Search
సభలలో - search results
If you're not happy with the results, please do another search
ఉభయసభలలో ఓటర్ ఐడీ-ఆధార్ నంబర్ అనుసంధాన బిల్లు పాస్
దేశంలో ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు చేసే దిశగా కేంద్ర ముందడుగు వేసింది. బోగస్ ఓట్లను తొలగించటమే లక్ష్యంగా ఓటరు ఐడీలకు ఆధార్ నంబర్ ను అనుసంధానం చేయడంతోపాటు ఎన్నికల చట్టంలో కీలక సవరణలకు...
ఐక్య రాజ్య సమితి మొదలు పెద్ద దేశాల వరకు క్యూ
భారతీయ ఎన్నికల ప్రక్రియను చూడటానికి విదేశీ పర్యాటకులు క్యూకట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరుగుతున్న18 వ లోక్ సభ ఎన్నికలపై అందరి దృష్టి...
సీఎం క్యాంపు ఆఫీసుకు క్యూ కడుతున్న నేతలు
త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో అన్ని పార్టీల అధినేతలు..తమ తమ పార్టీల అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగానే వైసీపీ అధినేత సీఎం జగన్ ఈ నెల 16వ తేదీన వేంపల్లె మండలం...
కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ..
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. సీఎం కేసీఆర్ తన ప్రచారంలో స్పీడును పెంచేశారు . ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోన్నముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే ప్రజా ఆశీర్వాద...
సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా.. బాధ్యతలు స్వీకరించిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్
తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం నూతన సచివాలయంలో...
అర్థవంతమైన చర్చలు లేకుండా దాడులేంటి?, ఏపీ అసెంబ్లీలో పరిణామాలపై స్పందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సోమవారం అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణ, సంబంధిత పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అసెంబ్లీ అర్థవంతమైన చర్చలు లేకుండా దాడులేమిటి?...
మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2023 సందర్భంగా మహిళలందరికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చట్ట సభల్లో మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే అని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్...
రాజ్యసభలో అదానీ అంశంపై విపక్షాల రగడ.. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు, ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్
ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటినుండీ ఉభయసభలలో హీటు పుట్టిస్తున్న హిండెన్బర్గ్-అదానీ వివాదం గురువారం కూడా కొనసాగింది. ఈ క్రమంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి పార్లమెంట్లో ధన్యవాద తీర్మానానికి...
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీపై పలువురు మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్లు ఆదివారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయయాంశం...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: భారత్ జోడో యాత్రకు విరామం.. నేడు సూరత్, రాజ్కోట్లలో ప్రచారం నిర్వహించనున్న రాహుల్ గాంధీ
వచ్చే నెలలో రెండు దశల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక తొలిసారి సోమవారం గుజరాత్లో పర్యటించనున్న ఆయన...