Home Search
సికింద్రాబాద్ - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) నియోజకవర్గం పొలిటికల్ హిస్టరీ..
దేశంలోనే సైనికుల ఆధీనంలో ఉన్న అతిపెద్దదయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో.. రెండున్నర లక్షల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్ ఇదే. 2018లో...
విజయవాడ, గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటల్లోనే చేరుకోవచ్చు..
విజయవాడ నుంచి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదగా హైదరాబాద్ చేరుకోవడానికి ప్రస్తుతం ఐదున్నర గంటల సమయం పడుతోంది. ఖమ్మం, ఖాజీపేటమీదుగా అయితే ఆరున్నర నుంచి ఏడు గంటల సమయం...
యాత్రికులకు సికింద్రాబాద్ రైల్వే గుడ్ న్యూస్..!
సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రకటించింది. కాశీ, గయ పవిత్ర పిండదాన్ యాత్ర పేరుతో సెప్టెంబరు 26,...
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన.. జులై 9న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ ఏడాది జులై 9...
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్...
రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం, టికెట్ ధరలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుండగా.....
ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర రక్షణ శాఖ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దయ్యాయి. ఈ మేరకు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ను కేంద్రానికి ఉన్న...
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
సికింద్రాబాద్లోని ప్రముఖ షాపింగ్ మాల్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు....
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభం.. వారం వ్యవధి పడుతుందన్న బల్దియా
సికింద్రాబాద్లోని మినిస్టర్ రోడ్డులో ఇటీవల భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న డెక్కన్ మాల్ భవనాన్ని కూల్చివేయడానికి బల్దియా సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూల్చివేత ప్రక్రియలో భాగంగా బుధవారం టెండర్ల ప్రక్రియ పూర్తవగా,...