Home Search
సీఆర్డీఏ - search results
If you're not happy with the results, please do another search
ఆ జిల్లాలలో ఇళ్ళు లేనివారికి అమరావతిలో ఇంటి పట్టాలు.. సీఆర్డీఏ సమావేశంలో సీఎం జగన్ ఆమోదం
గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల లోని ఇళ్ళు లేని పేదవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరందరికీ రాజధాని అమరావతిలో ఇంటి పట్టాలు అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
మే 31న ‘అమరావతి టౌన్షిప్’ ప్లాట్లకు ఈ-వేలం వేయనున్న సీఆర్డీఏ, ఆన్లైన్ దరఖాస్తులకు మే 27 వరకు అవకాశం
గుంటూరు జిల్లా లోని నవులూరు, మంగళగిరి గ్రామాల్లోని 'అమరావతి టౌన్షిప్' లోని 200 నుంచి 1,000 చదరపు గజాల సైజులో ఉన్న 331 ప్లాట్లకు మే 31న ఈ-వేలం వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని...
మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు దీనిపై ఈరోజు (గురువారం) తీర్పుని...
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31, శుక్రవారం నాడు ఆమోదం తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆమోదం కోసం ఈ...
3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన సభ పలు కీలక బిల్లులకు ఈ రోజు ఆమోదం తెలిపింది....
ఏపీ గవర్నర్ కీలక నిర్ణయం.. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్...
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. పలు కీలక బిల్లులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శాసనసభతో పాటు శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులను...
మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎలాగైనా సరే...
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, 57 కీలక అంశాలు సహా రూ.1. 26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ ముగిసింది. ఏపీ సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఈ భేటీలో మొత్తం...
ఏపీ అసెంబ్లీలో 3 రాజధానులపై చర్చ.. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉంది –...
ఏపీకి మూడు రాజధానుల విషయంలో కట్టుబడి ఉన్నామని, అభివృద్ధి వికేంద్రీకరణ జరిపి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో 3 రాజధానులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ...