Home Search
స్పీకర్ పోడియం - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం.. ఇకపై సభ్యులు పోడియం వద్దకు వస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం చోటుచేసుకున్న ఘటనపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. సభలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఘర్షణ కారణంగా ఇరు పార్టీల సభ్యులు ఒకరినొకరు...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజు.. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ విధించిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: సభలో టీడీపీ సభ్యుల నిరసనలు, ఒకరోజు సస్పెన్షన్ విధించిన స్పీకర్ తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి సోమవారం వరుసగా మూడో రోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాసనసభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. వెల్లోకి దిగి సభా కార్యకలాపాలను స్తంభింపజేసినందుకు టీడీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం, ఒకరోజు సస్పెన్షన్ విధింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి శుక్రవారం తెలుగుదేశం పార్టీ (టీడీపీ ) ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఒకరోజు పాటు వారిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు....
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: సభలో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఎనిమిదవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాల్లో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి శాఖల వారీగా ప్రతిపాదనలు...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఏడో రోజూ సభలో టీడీపీ సభ్యులు నిరసనలు.. సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈరోజు పలు శాఖల (సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహనిర్మాణ శాఖ) పద్దులపై...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహిస్తూ.....
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన.. సస్పెండ్ చేయాలని స్పీకర్ని కోరిన మంత్రి కొడాలి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గరంగరంగా సాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభంలోనే.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో ఈ మధ్యకాలంలో సంభవిస్తున్న వరుస మరణాలపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్...
లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ జరపాలని...
కొత్త తరహా ప్రజాస్వామ్యం..?
ప్రజాస్వామ్య దేశంలో పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. చర్చించి.. ప్రశ్నించి.. సమాధానబరిచి ఆమోదం పొందాల్సిన బిల్లులు.. చర్చలు, ప్రశ్నలు, సమాధానాలు లేకుండానే పాసైపోతున్నాయి. ఆ బిల్లుల సంగతి అటుంచితే, పదో.. ఇరవయ్యే కాదు.. యాభయ్యో.....