Home Search
స్వగ్రామమైన - search results
If you're not happy with the results, please do another search
నామినేషన్లలో ఒక పేరు..వాడుకలో మరో పేరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలంతా ప్రచారాలతో పోరెత్తిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎదురైన ఒక విచిత్రమైన విషయం గురించి మరోసారి అంతా చర్చించుకుంటున్నారు. అభ్యర్థుల నామినేషన్ పేపర్లలో ఉన్న...
టీటీడీ ఈవో ధర్మారెడ్డిని పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణాధికారి (ఈవో) ఏవీ ధర్మారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి ఆకస్మిక మృతి చెందగా.....
ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం...
ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం చంద్రబాబు ఢిల్లీ...
ములాయం సింగ్ యాదవ్కు నివాళులర్పించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
సమాజ్వాదీ పార్టీ అధినేత మరియు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం ములాయం స్వగ్రామమైన సైఫాయికి చేరుకున్న సీఎం యోగి ఆయన...
నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఆయన అభిమానులు. దీనిలో భాగంగా.. ఎన్టీఆర్ కుమారుడు, హిందూపురం టీడీపీ శాసనసభ్యుడు నందమూరి...
కోనాపూర్లో పాఠశాల భవనానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, నాయనమ్మ జ్ఞాపకార్థం వ్యక్తిగత నిధులతో నిర్మిస్తున్నట్టు వెల్లడి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు....
పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భగవంత్ మాన్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందుగానే తమ పార్టీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఆప్ ప్రకటించింది. ఈ...
మార్చి 16న పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికలకు...
సాయితేజ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఇటీవల తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తోపాటు మరో 12 మంది కూడా...