Home Search
స్వామివారి ప్రసాదం - search results
If you're not happy with the results, please do another search
అయ్యప్ప ప్రసాదం గురించి మీకీ విషయాలు తెలుసా?
కఠినమైన అయ్యప్పమాల దీక్షను 41రోజులు పాటు చేస్తూ .. దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు.. శబరిమలలో ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెళతారు. అయితే వారంతా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చే స్వామివారి ప్రసాదం...
ఇకపై శ్రీవారి నైవేద్యం, అన్నప్రసాదం సహా లడ్డూ తయారీలో సేంద్రీయ ఉత్పత్తుల వినియోగం – టీటీడీ చైర్మన్ వైవీ...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి స్వామివారి సేవలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం తిరుమలలో పాలక మండలి సమావేశం...
యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్, సుదర్శన యాగం నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా రెండోసారిబాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం...
రేపు ఒంటిమిట్టకు సీఎం జగన్.. కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు, పట్టు వస్త్రాలు సమర్పణ
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో శ్రీరామ నవమి సందర్భంగా ఆంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన వొంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ వార్షిక (శ్రీరామనవమి) బ్రహ్మోత్సవాలు మార్చి 30న ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే....
భద్రాద్రిలో సీతారామ కల్యాణం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ క్రమంలో ఆలయ పూజారులు కల్యాణ క్రతువులో భాగంగా ప్రత్యేక పూజలు...
అంగరంగ వైభవంగా ముగిసిన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు, హైలైట్స్ ఇవే…
ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2న ప్రారంభమైన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సమతా కుంభ్-2023 అనేది సమతా మూర్తి/స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క మొదటి...
హైదరబాద్లోని బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, ప్రత్యేక పూజలు
హైదరబాద్లో ప్రసిద్ది చెందిన బాలాపూర్ గణేశుడిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు ఎదురవకూడదని...
అహ్మదాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తాం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి గుజరాత్ సీఎం హామీ
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి అనువైన భూమి కేటాయిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్ హామీ ఇచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
మే నెలలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభం : సీఎం కేసీఆర్
యాదాద్రి దివ్య క్షేత్ర పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే, రానున్న మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...