దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11427 కరోనా కేసులు, 118 మరణాలు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,427 కరోనా కేసులు, 118 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,57,610 కు, మరణాల సంఖ్య 1,54,392 కు చేరుకుంది. దేశంలో...

తెలంగాణలో కొత్తగా 118 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 31, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,587 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపేందుకు అనుమతి

0
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్స్, మల్టీఫ్లెక్స్ లు ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనాపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో థియేటర్లలో సీటింగ్...

అన్నాడీఎంకేతో కలిసే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ – జేపీ నడ్డా

0
తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు....

దేశంలో కరోనా రికవరీ రేటు 96.99 శాతం, మరణాల రేటు 1.44 శాతం

0
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 13,052 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,46,183 కు చేరుకుంది. కరోనాతో మరో 127...

నాటుకోడిగుడ్ల ఆవకాయ తయారు చేసుకోవడం ఎలా?

0
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...

దేశంలో ఆదివారం ఉదయానికి 37 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్

0
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 5,275 సెషన్స్ లో 2,44,307 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య,...

ఏపీలో తోలి దశ పంచాయతీ ఎన్నికలు: నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

0
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరగనున్న సంగతి...

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ : సీఎస్

0
సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఏడుగురు ఉద్యోగులకు బిఆర్కెఆర్ భవన్ లో సన్మాన సభ నిర్వహించారు. ఈ సన్మాన సభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...

తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇటీవల విడుదల సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, ద్వితీయ...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,94,469 కి చేరింది. అలాగే...

దేశవ్యాప్తంగా ప్రారంభమైన పల్స్‌ పోలియో కార్యక్రమం

0
జనవరి 31, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని...

ఏపీలో కరోనా: కొత్తగా 129 పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 30, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,720 కు చేరగా,...

ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో 2 రోజులు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత

0
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకి ఉధృతంగా మారుతుంది. గత రెండు నెలలుగా రైతుల ఉద్యమం ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. అయితే జనవరి 26...

రైతులతో చర్చలు ముందుకు తీసుకెళ్లేందుకు ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం

0
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి...

ఒకేరోజులో 2630 కరోనా కేసులు, 42 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 30, శనివారం నాడు 2630 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,23,814 కి...

పంచాయతీ ఎన్నికలు జరిగే 4 రోజులు స్థానిక సెలవు దినాలు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో నాలుగుదశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో స్థానిక...

ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు ఎక్స్ గ్రేషియా త్వరలో అందిస్తాం

0
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు చెల్లించే ఎక్స్ గ్రేషియాను త్వరలోనే అందజేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం నాడు మాసాబ్...

కరోనాతో చనిపోయిన డాక్టర్ నరేష్‌ భార్యకు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం

0
కరోనా కారణంగా చనిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీప్యూటీ డీఎంహెఛ్ డాక్టర్ నరేష్ భార్య పావనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం...

దేశంలో శనివారం ఉదయానికి 35,00,027 లబ్ధిదారులకు కరోనా టీకా

0
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 10,809 సెషన్స్ లో 5,71,974 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...