చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కర్నూలు జిల్లా అవుకు చేరుకొని దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరోనాకు చికిత్స పొందుతూ ఇటీవలే చల్లా...
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. నగరంలోని బోయినపల్లిలో మంగళవారం నాడు చోటుచేసుకున్న ఓ కిడ్నాప్ ఘటనకు సంబంధించి అఖిలప్రియను బోయినపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా అఖిలప్రియ...
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, పలుపార్టీల నాయకులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో తాజాగా మరో నాయకుడికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. టీడీపీ...
విశాఖలో హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చిన అమెరికా
అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్మెన్తో పాటు, కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...
దేశంలో కూలీలకు 14 కోట్ల పనిదినాలు కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చొరవ, తెగువ, ప్రణాళికా బద్ధమైన ఆలోచనలతో రాష్ట్రంలోని పల్లెలు పచ్చగా, ఆహ్లాదంగా, అభివృద్ధి పథంలో ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి...
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా...
తెలంగాణలో కొత్తగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 417 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో జనవరి 5, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,88,410 కి చేరినట్టు రాష్ట్ర...
దివిస్ ప్రభావిత ప్రాంతాల్లో జనవరి 9 న పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 9 శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దివిస్ ఫార్మా కంపెనీ ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ...
ఏపీలో కరోనా: 377 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 5, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,587 కు చేరుకుంది. సోమవారం 9AM...
ఏపీలో జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి పండుగ సెలవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సెలవుల తేదీలను ప్రకటించారు. రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు జనవరి 12వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర విద్యా పరిశోధన,...
సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యొక్క పాత్ర చాలా గొప్పది : రచ్చ రవి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో పలువురు సినీ నటీనటులకు గాత్రదానం...
కరోనాతో 64 మంది మృతి, మరో 3160 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 5, మంగళవారం నాడు 3160 కరోనా కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,50,171 కి...
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు
యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. జనవరి 26 న దేశంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బోరిస్ జాన్సన్ హాజరుకావాల్సి ఉంది. అయితే...
తెలంగాణలో ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ జనవరి 31 లోగా పూర్తి చేయాలి: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా స్ధాయిల్లో వివిధ శాఖలలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31 లోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి...
ప్రేమ వలన వచ్చే సమస్యలు ఏంటి? : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రేమ వలన వచ్చే సమస్యలు” గురించి వివరించారు. ప్రేమంటే ఇవ్వడమని, కానీ ప్రేమంటే తీసుకోవడమని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడే సమస్యలు మొదలవుతాయని చెప్పారు....
నిమ్స్ కి వచ్చిన పేషంట్ ను తిరిగి వెనక్కు పంపించవద్దు: మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగు పరచడం కోసం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారంనాడు సమీక్ష నిర్వహించారు. మొదటిసారిగా...
దేశంలో 58 మందికి కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (కొత్త యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సోమవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 38 గా ఉండగా, కొత్తగా ఒక్కరోజే మరో...
పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, ఇంగ్లాండ్ లో మళ్ళీ పూర్తిస్థాయి లాక్డౌన్
యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో యూకే లో రోజువారీగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ లో...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కీలక ప్రకటన, జనవరి 13 లోపే ప్రారంభించే అవకాశం?
దేశంలో అత్యవసర వినియోగానికి సంబంధించి కోవిషిల్డ్, కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) జనవరి 3 న షరతులతో కూడిన ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే....
ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత
ప్రముఖ సినీ గేయ, సంభాషణ రచయిత వెన్నెలకంటి (63) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ గేయరచయితగా వెన్నెలకంటి ఎంతో పేరు...




















































