రైతుబంధు నగదును పాత బకాయిల కింద జమచేసుకోవద్దు, బ్యాంకర్లకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల కింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది....
కరోనా వ్యాక్సినేషన్ లో రికార్డ్, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 20 ఆదివారం నాడు చేపట్టిన మెగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 13 లక్షల మందికి పైగా (13,72,481) కరోనా వ్యాక్సిన్ వేసి సరికొత్త రికార్డ్ సృష్టించిన సంగతి...
లాక్డౌన్ లో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయండి, తెలంగాణ డీజీపీ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను...
ఏపీలో 24 గంటల్లో 4169 కరోనా కేసులు, 53 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 22, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,57,352 కు చేరుకుంది. గత 24...
వైఎస్ఆర్ చేయూత : 23,14,342 మంది మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 22, మంగళవారం నాడు రెండో ఏడాది “వైఎస్ఆర్ చేయూత” కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా నేరుగా...
ఆఫీసుల్లో పాలిటిక్స్ ఎదుర్కోవడం ఎలా? : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో వృత్తిపరమైన అంశాలపై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ పని చేస్తున్న ప్రదేశాల్లో రాజకీయాలు ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఆఫీసుల్లో...
తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం జులై 18న ప్రవేశపరీక్ష
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ను జూలై 18న నిర్వహించనున్నట్టు టీజీసెట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1175 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1175 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 22, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,15,574 కి చేరింది. అలాగే...
శరద్ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీల నాయకులు సమావేశం
దేశంలో జాతీయ రాజకీయాల్లో ప్రభావం కలిగించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు....
మహారాష్ట్రలో ఒకేరోజులో 8470 కరోనా కేసులు, 188 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం కొత్తగా 8,470 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,87,521 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...













































