తెలంగాణలో కొత్తగా 1114 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 1114 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 23, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,688 కి చేరినట్టు రాష్ట్ర...
పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై జూన్ 26న కలెక్టర్లుతో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 26, శనివారం నాడు ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో, పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జూలై...
మహారాష్ట్రలో 24 గంటల్లో 10066 కరోనా కేసులు, 163 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 23, బుధవారం నాడు 10,066 కరోనా కేసులు,...
డెల్టా ప్లస్ వేరియంట్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ ను 3 రాష్ట్రాల్లో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇన్సాకాగ్ లాబ్స్ లో ఇటీవల వచ్చిన ఫలితాల ఆధారంగా, మహారాష్ట్ర,...
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష్య ఎన్నికల బరిలో నలుగురు?
గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినీపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా 'మా' అధ్యక్ష ఎన్నికలు మరింత...
దేశంలో కొత్తగా 50848 కరోనా కేసులు, 68817 రికవరీలు నమోదు
దేశంలో నేటితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. అమెరికా తర్వాత అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు భారత్ లోనే నమోదయ్యాయి. కాగా కరోనా నుంచి కోలుకున్నవారి దాదాపు 2.9...
దేశంలో ఇప్పటికే 29 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వేగం పెరిగింది. జూన్ 21 నుంచి దేశంలో కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి వచ్చాక రోజువారీగా లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు పంపిణి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : విజయం కోసం న్యూజిలాండ్ లక్ష్యం 139
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది. భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగులకు ఆలౌట్ అయింది....
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జూన్ 30న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
స్పోర్ట్స్ యూనివర్సిటీకి తోలి వీసీగా కరణం మల్లీశ్వరిని నియమించిన ఢిల్లీ ప్రభుత్వం
ప్రముఖ వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం...













































