దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 88 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దేశంలో జూన్ 21, సోమవారం నాడు ఒక్కరోజే 88.09 లక్షల మందికి కరోనా...
దేశంలో 6 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 96.49 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. 91 రోజుల తర్వాత రోజువారీ కరోనా కేసులు 50 వేల కంటే తక్కువుగా నమోదయ్యాయి. కొత్తగా 42,640 కరోనా కేసులు నమోదవడంతో జూన్ 22,...
లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయేలా యాదాద్రిలో సౌకర్యాలు ఉండాలి: సీఎం కేసీఆర్
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, కొన్ని లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి...
తిట్టడం ఒక కళ!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
నేడు వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 22, మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించనున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి...
డర్టీ మైండ్ టెస్ట్ – యాంకర్ రవి
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఓ...
నగర ప్రయాణికులకు శుభవార్త, అందుబాటులోకి రానున్న ఎంఎంటీఎస్ రైళ్లు
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైలు సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఎట్టకేలకు హైదరాబాద్ నగర ప్రయాణికులకు శుభవార్త అందింది. 15 నెలల అనంతరం...
తెలంగాణలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా పలు ప్రవేశపరీక్షల తేదీలు ఖరారు
రాష్ట్రంలో ఎంసెట్-2021 ప్రవేశ పరీక్షను ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎంసెట్ (ఇంజనీరింగ్)...
వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చుతున్నాం : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు వరంగల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బహుళ అంతస్తుల్లో అన్ని సదుపాయాలతో, అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా...
ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళల్లో మార్పులు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు సమయం పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పనివేళలు మార్పు చేస్తూ ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు...











































