అందరికి గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కొందరు ఏమైనా...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : వర్షం వలన నాలుగో రోజు ఆట పూర్తిగా రద్దు
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ మ్యాచ్ లో వర్షం కారణంగా నాలుగో రోజు ఆట కూడా పూర్తిగా రద్దు చేయబడింది. సౌథాంప్టన్ లో...
తెలంగాణలో కొత్తగా 1197 కరోనా కేసులు, 1707 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1197 కేసులు నమోదవడంతో జూన్ 21, సోమవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,14,399 కి...
ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ప్రతిపాదించిన 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి,...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 6270 పాజిటివ్ కేసులు, 94 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 21, సోమవారం నాడు 6270 కరోనా కేసులు, 94 మరణాలు...
మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 21, సోమవారం నాడు వరంగల్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా హనుమకొండలోని ఏకశిలా పార్కులో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. 88 రోజుల తర్వాత దేశంలో రోజువారీ కరోనా కేసులు కనిష్టానికి (53,256) చేరుకున్నాయి. వరుసగా 39 రోజూ కూడా...
ఏపీలో ఒక్కరోజే 13,72,481 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ, దేశంలోనే సరికొత్త రికార్డ్
రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా పటిష్టమైన చర్యలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా మరో సరికొత్త రికార్డు సృష్టించింది. జూన్ 20 ఆదివారం నాడు ఏపీ...
ఏపీలో నేటి నుంచే కర్ఫ్యూ సడలింపులు అమలు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను జూన్ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం నాడు ఏపీ ప్రభుత్వం...
ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం, కీలక ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21, సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో యోగా విశిష్టత గురించి ప్రధాని మోదీ వివరించారు. ఈ సందర్భంగా ప్రతి దేశం,...












































