బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తనిఖీల్లో నిరూపణ అయితే క్షమించే ప్రసక్తేలేదు : సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో...
24 అంతస్తులతో వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణం – సీఎం కేసీఆర్
కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇటీవలే 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్...
మాన్సాస్ ట్రస్టు చైర్మన్ నియామక జీవో కొట్టేసిన హైకోర్టు, అశోక్ గజపతిరాజును తిరిగి నియమించాలని ఆదేశాలు
విజయనగరం మాన్సాస్ ట్రస్టు చైర్మన్ నియామకంపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 2020 మార్చిలో మాన్సాస్, సింహాచలం ట్రస్టుల చైర్మన్...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఈ రోజు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం...
తెలంగాణలో జిల్లాల అదనపు కలెక్టర్లకు కొత్త కియా కార్లు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాల అడిషనల్ కలెక్టర్లు కోసం కేటాయించిన కియా కార్నివాల్ కార్లను ఆదివారం నాడు...
కరోనాతో ఒకేరోజులో 483 మంది మృతి, మరో 10442 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 10,442 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,08,992 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
ఏపీలో కొత్తగా 6770 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 1,02,876 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 6770 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో...
దేశంలో కరోనా వ్యాప్తి : లక్షకుపైగా యాక్టీవ్ కేసులు ఉన్న రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. జూన్ 13, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 2,94,39,989 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,70,384 కి పెరిగినట్టు...
తెలంగాణలో కొత్తగా 1280 కరోనా కేసులు, 2261 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1280 కేసులు నమోదవడంతో జూన్ 13, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,03,369 కి చేరినట్టు...
నిన్ను చూడాలనే ఒక ఆశతో – డా.జాన్ వెస్లీ తెలుగు క్రిస్టియన్ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...













































