రాబోయే సంవత్సరాల్లో తెలంగాణలో పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగు : మంత్రి హరీశ్ రావు
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర...
కరోనాతో మరణించిన వైద్యులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కరోనాతో మరణించిన వైద్యులు, సిబ్బందికి ఆర్థిక భరోసా విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో మరణించిన వైద్యులకు భారీగా ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్...
ఏపీలో నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గవర్నర్ కోటాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 11 తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నలుగురు అభ్యర్థుల...
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్
ప్రముఖ తెలంగాణ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పార్టీ...
మహారాష్ట్రలో 24 గంటల్లో 8129 కరోనా కేసులు, 200 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 14, సోమవారం కూడా 8,129 కరోనా కేసులు,...
తెలంగాణలో జూలై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూలై 1వ నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై రాష్ట్ర...
ఏపీలో 24 గంటల్లో 4549 కరోనా కేసులు, 59 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 14, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,14,393 కు చేరుకుంది. గత 24...
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ : మే నెలకు ముష్ఫికర్ రహీమ్, కేథరిన్ బ్రైస్ ఎంపిక
అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి జనవరి 2021 నెల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తున్న విషయం తెలిసిందే....
తెలంగాణలో కొత్తగా 1511 కరోనా కేసులు, రికవరీ శాతం 96.03 శాతం
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1511 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 14, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
రాష్ట్రంలో 63.25 లక్షల రైతుల ఖాతాల్లో రేపటినుంచే రైతుబంధు నగదు జమ
రాష్ట్రంలో రేపటి నుంచి (జూన్ 15) రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం నిధులు జమఅవుతాయని, అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...











































