కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణలో 78,23,855 వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 12, శనివారం రాత్రి 9 గంటల వరకు 63,17,019 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 15,06,836 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి...
సిలువపై యేసు పలికిన ఏడు మాటలు
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్ అంటే ఏంటి? ఎలా చేయించుకోవాలి : కౌశల్
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోవిడ్-19 చికిత్సలో భాగంగా...
ఈటల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. అనంతరం హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ముందుగా...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 10697 పాజిటివ్ కేసులు, 360 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 12, శనివారం నాడు 10697 కరోనా కేసులు, 360 మరణాలు...
హుజూరాబాద్లో కురుక్షేత్ర సంగ్రామమే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా : ఈటల రాజేందర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందుగా తన ఇంటివద్ద నుంచి అనుచరులతో కలసి గన్పార్కు వద్దకు చేరుకొని అమరవీరుల స్థూపం వద్ద అమర...
ఏపీలో కొత్తగా 6952 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 6952 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 12, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణలో కొత్తగా 1771 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 1771 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 12, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,02,089 కి చేరినట్టు రాష్ట్ర...
14న యాదాద్రిలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ రాజ్భవన్ అతిథిగృహంలో మూడు రోజులపాటు బస చేయనున్నారు. ఈ...












































