కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ, ప్రత్యేక హోదాపై మరోమారు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్...
బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహూర్తం ఖరారు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14, సోమవారం నాడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్...
కరోనాతో ఒకేరోజులో 393 మంది మృతి, మరో 12207 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగా 12,207 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 58,76,087 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
ఏపీలో 97,863 కరోనా పరీక్షలు నిర్వహించగా 8110 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 10, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,87,883 కు చేరుకుంది. గత 24...
టీఎస్ ఎల్పీ సెట్-2021 నోటిఫికేషన్ విడుదల
ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో (డిప్లొమా కోర్సులు) ప్రవేశం పొందేందుకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎల్పీ సెట్ నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదల అయింది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యామండలి...
తెలంగాణలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు సవరించిన నేపథ్యంలో బ్యాంకుల పనివేళలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 10, గురువారం నుంచి గతంలో లాగానే ఉదయం 10 గంటల...
తెలంగాణలో కొత్తగా 1798 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 95.48 శాతం
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1798 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 10, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయం – వినోద్ కుమార్
రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర హైకోర్టులో వివిధ కేసుల...
మంగళగిరి సమీపంలోని ఖాజ టోల్ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఖాజా టోల్ ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టోల్ ప్లాజా వద్ద లారీని ఆపి టోల్ ఫీ చెల్లిస్తున్న సమయంలో లారీ టైర్...
ఐటీ, పరిశ్రమలు శాఖల వార్షిక నివేదికలు విడుదల చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు గురువారం నాడు నగరంలోని ఎంసీహెచ్ఆర్డీలో 2020-21 కు సంబంధించి పరిశ్రమలు,ఐటీ, ఈ అండ్ సీ శాఖల వార్షిక నివేదికలను విడుదల చేశారు....













































