తెలంగాణలో మరో 6 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అనుమతులు రద్దు
కరోనా చికిత్సకు బాధితుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం మరియు ప్రోటోకాల్ సరిగ్గా పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మే 29 వరకు 10...
ఏపీలో కర్ఫ్యూ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5వ తేదీనుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం...
తెలంగాణలో పాఠశాలలు, డైట్ కాలేజీలకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటితో వేసవి సెలవులు పూర్తవుతుండంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
తెలంగాణలో బ్యాంకుల పని వేళల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు సవరించిన నేపథ్యంలో బ్యాంకుల పనివేళలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోనిగి ఆనందయ్య పంపిణీ చేసిన మందుపై పరిశోధనలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...
ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 7943 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 7943 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 31, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
మీ జీవితాన్ని మార్చేసే చాణిక్యుడి 5 చిట్కాలు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో భారతదేశ శక్తిని ఆ రోజుల్లోనే ప్రపంచానికి తెలియజేసిన చాణిక్యుడు గురించి వివరించారు. చాణిక్యుడు క్రీస్తు పూర్వమే ఎన్నో పుస్తకాలు రాశాడని,...
ఆర్టీసీ, ఆటో, మాక్సి క్యాబ్ డ్రైవర్లకు కరోనా వ్యాక్సినేషన్ పై మంత్రి హరీశ్, సీఎస్ సమీక్ష
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వ్యాక్సిన్ల సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం...
తెలంగాణలో 24 గంటల్లో 2524 కరోనా కేసులు, 3464 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 2524 కేసులు నమోదవడంతో మే 31, సోమవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,78,351 కి చేరినట్టు...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 15077 పాజిటివ్ కేసులు, 184 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 31, శుక్రవారం నాడు 15077 కరోనా కేసులు, 184 మరణాలు...














































