బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటల రాజేందర్ భేటీ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం నాడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఇటీవలే ఈటల రాజేందర్...
రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం...
దేశంలో కరోనా రికవరీ రేటు 91.60 శాతం, మరణాల రేటు 1.17 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,52,734 కరోనా పాజిటివ్ కేసులు, 3128 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,29,100 కి పెరిగింది....
తెలంగాణలో 7 మెడికల్ కాలేజీలు, వరంగల్ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
రాష్ట్రంలో కొత్తగా 7 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నాగర్...
తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుధీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో లాక్డౌన్ కొనసాగింపు సహా పలు అంశాలపై కేబినెట్ కీలక...
కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి
నెల్లూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కరోనాతో మృతి చెందారు. ఇటీవలే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోగీని ఆనందయ్య ఆయుర్వేద మందును (కంట్లో చుక్కలు) తీసుకున్న అనంతరం తానూ కోలుకున్నానని,...
తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు : హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు
రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ ను మరో పది రోజుల పాటుగా కొనసాగించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ లాక్డౌన్ సమయంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటల...
రూ.2.5 కోట్ల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేత
ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట, పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం సంయుక్తంగా అందిస్తున్న రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆదివారం నాడు ప్రగతి...
తెలంగాణలో లాక్డౌన్: రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతి
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ ను మరో 10 రోజులు పొడిగించిన నేపథ్యంలో కోవిడ్, లాక్డౌన్ సడలింపు...
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ మరో 10 రోజులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా కొనసాగుతున్న లాక్డౌన్ ను రేపటి నుంచి (మే 31) మరో 10 రోజుల పాటుగా పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. లాక్డౌన్ లో భాగంగా ఉదయం...














































