ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, మరో మూడు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం కార్పోరేషన్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రెడ్డి, కమ్మ,...
వరంగల్ జైలు స్థలంలో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మిస్తాం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు వరంగల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఎంజీఎం ఆసుపత్రి సందర్శన, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు,...
ఏపీలో 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20937 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మే 21, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,42,079 కు చేరుకుంది. గత 24...
మహారాష్ట్రలో 24 గంటల్లో 29644 కరోనా కేసులు, 555 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్తగా 29,644 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 55,27,092 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
తెలంగాణలో కొత్తగా 3464 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 3464 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 21, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,727 కి చేరినట్టు రాష్ట్ర...
ఆయుర్వేద మందుపై సీఎం జగన్ కీలక నిర్ణయం, శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోనిగి ఆనందయ్య పంపిణీ...
తెలంగాణ పదోతరగతి ఫలితాలు: 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా కేటాయించిన గ్రేడ్ ల...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : 19 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 19 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో...
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలుపై హైకోర్టు సంచలన తీర్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికలపై (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) శుక్రవారం నాడు రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్నికల కోడ్...
ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు, బెయిల్ పిటిషన్ కు సంబంధించి శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ తరపున ముకుల్...














































