తిరుపతి రుయా ఆసుపత్రిలో తీవ్ర విషాదం, ఆక్సిజన్ సరఫరా సమస్యతో 11 మంది మృతి
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో 11 మంది మరణించారు. రాత్రి 8 గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ప్రెజర్ తగ్గి 5...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
దేశంలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా, మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
గ్రామపంచాయతీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో పెండింగ్ లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 217 కోట్ల 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను అన్ని గ్రామ పంచాయతీలకు విడుదల చేసిందని, ఈ నిధులతో...
కరోనాపై పోరుకు రూ.30 కోట్ల భారీ విరాళం ప్రకటించిన సన్రైజర్స్ హైదరాబాద్
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ తో బాధపడుతున్నవారికి అండగా ఉండేందుకు సన్ టీవీ (సన్రైజర్స్ హైదరాబాద్) రూ.30 కోట్లు విరాళాన్ని...
కాదనటం నిజంగా ఒక కళ!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ, రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై చర్చించి నిర్ణయం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై...
ఏపీలో కరోనా: కొత్తగా 14986 కరోనా కేసులు, 16167 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 60,124 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 14,986 మందికి...
కోవిడ్ కేర్ సెంటర్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రూ.2 కోట్ల విరాళం
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో బాధితులకు అండగా ఉండేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఢిల్లీలోని రాకాబ్ గంజ్ గురుద్వారాలోని...
మహారాష్ట్రలో కొత్తగా 37236 కరోనా కేసులు, 549 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 10, సోమవారం కూడా...
విమర్శలను ధైర్యంగా ఎదుర్కోండి : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ సమాజంలో నిలదొక్కుకోవాలంటే...















































