ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే , ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా...
జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్, ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడి
దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని...
దేశంలో కొత్తగా 366161 కరోనా కేసులు, 353818 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 3,66,161 పాజిటివ్ కేసులు నమోదవగా, 3754 మంది మరణించారు. దీంతో మే 10, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
మరో 80 వేల ప్రైవేటు టీచర్లకు కూడా నెలకు 2 వేలు, 25 కిలోల బియ్యం : సీఎం...
రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై...
తెలంగాణలో కరోనా : కొత్తగా 4826 మందికి పాజిటివ్, 32 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 4826 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 10, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
అస్సాం రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం
అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖీ హిమంత బిశ్వశర్మ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ...
ఏపీలో అత్యవసర ప్రయాణికులకు ఈ-పాస్ సౌకర్యం : డీజీపీ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ...
కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కన్నుమూత
ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి (టీఎన్ఆర్) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం...
సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ అభినందనలు, సూచనలు ఆచరణలో పెడుతామని వెల్లడి
రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తో సీఎం కేసీఆర్...
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామికి కరోనా పాజిటివ్
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా...














































