కోవిడ్ పాజిటివ్ బాధితులకు మెడికల్ కిట్లను ఇంటి వద్దనే అందజేసేలా ఏర్పాట్లు: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డితో కలిసి సీనియర్ అధికారులతో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో శనివారం సమావేశం...
తెలంగాణలో కరోనా : కొత్తగా 7430 మందికి పాజిటివ్, 56 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 7430 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 1, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...
తమిళనాడులో డీఎంకే, బెంగాల్లో టీఎంసీ అత్యధిక స్థానాల్లో ముందంజ
బెంగాల్లో 200 పైగా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యం, 89 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి.
తమిళనాడులో 135 స్థానాల్లో డీఎంకే ఆధిక్యం.
కేరళలో 88 స్థానాల్లో ఎల్డీఎఫ్ ముందంజ.
...
తిరుపతిలో ఫ్యాన్ హవా, 61482 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఫలితాల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుంది. ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి 61,482 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు...
నాగార్జునసాగర్: 7 రౌండ్ల తర్వాత 6532 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితాల్లో కారు హవా కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ 6532 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 4022, కాంగ్రెస్కి 2,607, బీజేపీకి...
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రెమిడెసివర్ వంటి...
కరోనాతో 24 గంటల్లో 802 మంది మృతి, మరో 63282 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ 60 వేలకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 1, శనివారం కూడా 63282 కరోనా కేసులు, 802...
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు, డేవిడ్ వార్నర్ నుంచి కేన్ విలియమ్సన్ కు బాధ్యతలు
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బాధ్యతలను డేవిడ్ వార్నర్ నుంచి కేన్...
వైద్య శాఖ నుంచి తొలగింపుపై ఈటల రాజేందర్ స్పందన ఇదే …
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తనను బాధ్యతల నుంచి తొలగించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. "ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వైద్యశాఖలో ప్రతి క్షణం రివ్యూ చేసుకుని, నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంటుంది. నా...
ఏపీలో కొత్తగా 19412 కరోనా కేసులు, 10 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా రికార్డ్ స్థాయిలో 19412 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 1, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...













































