తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు...
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మమతాబెనర్జీ హ్యాట్రిక్ విజయం
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వరుసగా మూడోసారి కూడా బెంగాల్ ప్రజలు మమతాబెనర్జీకే పట్టంకట్టారు. ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ...
ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తాం : సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల...
నాగార్జునసాగర్ లో 18872 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ 18872 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ మొదటినుంచి టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని...
ఏపీలో రికార్డుస్థాయిలో 23920 కరోనా కేసులు, 83 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,14,299 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 23920 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
గత 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,92,488 కేసులు, 3689 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,57,457 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,15,542 కి...
తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం
తిరుపతి లోక్సభకు జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి 2,71,592 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధికి మెజార్టీ...
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఏపీ విద్యా...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : 15.68 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 15.68 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు...
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, లాక్డౌన్ మరో వారం రోజులు పొడిగింపు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ ను మరో వారంరోజుల పాటుగా పొడిగిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నాడు ప్రకటించారు....













































