మహారాష్ట్రలో కోవిడ్-19 ఆసుపత్రి ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం, 13 మంది మృతి
మహరాష్ట్రలో మరో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లా వాసాయిలోని విజయ్ వల్లభ్ కోవిడ్-19 ఆసుపత్రిలోని ఐసీయూలో ఒక్కసారిగా...
మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక...
ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపులో కేంద్రం వివక్ష : మంత్రి ఈటల రాజేందర్
ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గురువారం నాడు...
ఏపీలో కొత్తగా 10759 కరోనా కేసులు, 4 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా రికార్డ్ స్థాయిలో 10759 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 22, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
పశ్చిమబెంగాల్ పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోదీ, కరోనా పరిస్థితిపై సమీక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు చేపట్టాల్సిన పశ్చిమబెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితిని సమీక్షించడానికి రేపు ఉన్నత స్థాయి సమావేశాలకు...
విశాఖ ఉక్కుపరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి మద్ధతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై సంచలన ట్వీట్...
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు తెలుగు సినీపరిశ్రమ ప్రముఖులు వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్...
మహారాష్ట్రలో కరోనా: ఒకేరోజులో 67013 కరోనా పాజిటివ్ కేసులు, 568 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ 60 వేలకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ తరహా ఆంక్షలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తుంది....
మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడినవారికీ కరోనా టీకా, ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్స్ మొదలు
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం దిశగా కేంద్రప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు...
పర్యావరణ పరిరక్షణకోసం ప్రతి తెలంగాణ పౌరుడూ ప్రతినబూనాలని సీఎం కేసీఆర్ పిలుపు
ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటే ‘మనం జన్మించిన భూమి స్వర్గం కంటే గొప్పది’ అని రామాయణంలో...













































