రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పర్యవేక్షణ, నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర...
దేశంలో ఒకేరోజులో 3,14,835 కరోనా కేసులు, రోజువారీగా నమోదయ్యే కేసుల్లో ఇదే అత్యధికం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,14,835 కరోనా పాజిటివ్ కేసులు, 2104 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,59,30,965 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,84,657 కి పెరిగింది. కరోనా...
బ్రేక్ ద చైన్: మహారాష్ట్రలో నేటి నుంచి మరిన్ని కఠిన ఆంక్షలు అమలు
రాష్ట్రంలో రోజువారీగా వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ‘బ్రేక్ ద చైన్’ పేరుతో లాక్డౌన్ తరహా ఆంక్షలను మహారాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర...
బెంగాల్లో ఆరోదశ అసెంబ్లీ ఎన్నికలు: మధ్యాహ్నం 3.30 గంటలకు 70.12 శాతం పోలింగ్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆరోదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 70.12 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు ఆరో దశ సందర్భంగా...
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే...
కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు మృతి
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడంతో పాటుగా కరోనాకు చికిత్స పొందుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి...
మేజర్ చంద్రకాంత్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 76 వ పాఠంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 5567 కరోనా కేసులు, 23 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5567 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,73,468 కి...
సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుంది, త్వరలో కోలుకుంటారు: వైద్యులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు ఆధ్వర్యంలో...
వారంలో 4 లక్షలకుపైగా రెమిడెసివిర్ వయల్స్ అందుబాటులోకి : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వారంలోపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో 4 లక్షలకుపైగా రెమిడెసివిర్ వయల్స్ అందుబాటులోకి ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి...













































