ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ...
మహాబలేశ్వర్ ట్రిప్ విశేషాలు – అలీ రెజా
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....
మహారాష్ట్రలో కరోనా తీవ్రత: 24 గంటల్లో 773 మంది మృతి, మరో 66836 కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. శుక్రవారం కూడా కొత్తగా 66,836 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 41,61,676 కి చేరింది....
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సీఎం జగన్ కీలక నిర్ణయం, 18-45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్
దేశంలో మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే....
15 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు ఉచితంగా అందించాం: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉండి, ఇటివల భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం...
వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు, ఇప్పటికి 3028 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలో వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రుల నివాస సముదాయం నుండి...
ఆక్సిజన్ సరఫరా కోసం రక్షణ విమానాలు వినియోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఆక్సిజన్ సరఫరా కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ విమానాలను ఉపయోగిస్తోంది. 8 ఆక్సిజన్ ట్యాంకర్లతో బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కు రక్షణ విమానాలు...
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, వరుసగా మూడో రోజు 2 వేలకుపైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకుల పని గంటలు కుదింపు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రంగాలు ప్రభావితమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంకింగ్ రంగం కూడా కీలక నిర్ణయాలను అమలు చేయనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బ్యాంకు పనివేళలను...
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను శుక్రవారం నాడు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. దూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్ గా...














































