సినిమాల్లో ప్లాట్ పాయింట్ పై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 72 వ పాఠంలో సినిమాల్లో "ప్లాట్...
వైఎస్ఆర్ భీమా కింద నేడు రూ.254 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు “వైఎస్ఆర్ బీమా" పథకం కింద రూ.254 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ పథకం కింద అర్హులై ఉండి, బ్యాంకుల్లో పేర్లు...
ఢిల్లీలో రైతుల ఉద్యమం, పార్లమెంట్ మార్చ్ చేపట్టాలని నిర్ణయం
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలకుపైగా రైతులు ఉద్యమం కొనసాగిసున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు భారత్ బంద్, ట్రాక్టర్ల ర్యాలీ, చక్కా జామ్ వంటి...
దేశంలో కొత్తగా 53480 కరోనా కేసులు, 41280 రికవరీలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 53,480 కరోనా పాజిటివ్ కేసులు, 354 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,21,49,335 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,62,468 కి...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: ఏప్రిల్ 3 న పవన్ కళ్యాణ్ పాదయాత్ర, బహిరంగ సభ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3న తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. బీజేపీ-జనసేన ఉమ్మడి...
ఆ రెండు పరీక్షలకు అసైన్మెంట్లు సమర్పించాలి, తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు ఆదేశాలు
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు...
నాగార్జునసాగర్ ఉపఎన్నిక: నామినేషన్స్ వేసిన 77 మంది అభ్యర్థులు
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మార్చి 30, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు మొత్తం 77...
విజయవాడ కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గపరిధిలోని కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు....
ఐపీఎల్ 2021 : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా రిషభ్ పంత్ ఎంపిక
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ కు కెప్టెన్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 684 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 684 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 30, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...















































