ఏపీలో కొత్తగా 1005 కరోనా పాజిటివ్ కేసులు, 324 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 31,142 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1005 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మార్చి...
గత 24 గంటల్లో 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జీరో కరోనా మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 62,714 కరోనా పాజిటివ్ కేసులు, 312 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,61,552 కి...
దేశవ్యాప్తంగా ఇప్పటికే 6 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 6 కోట్లు...
భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు క్రీడా ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా కేసులు, 278 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 535 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 27, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,339 కి...
బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య కన్నుమూత
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య(62) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస...
మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ శనివారం నాడు...
పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో అగ్రస్థానంలో నిలిచిన జీహెఛ్ఎంసీ
నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెఛ్ఎంసీ) దేశంలోని ఇతర నగరాలకన్నా అగ్రస్థానంలో ఉంది. ఒక్కొక్క...
ఏపీలో 24 గంటల్లో 42696 కరోనా పరీక్షలు నిర్వహించగా 947 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 947 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 27, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఢిల్లీ ఎయిమ్స్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మార్చి 30న బైపాస్ సర్జరీ
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఛాతీలో అసౌకర్యం కారణంగా శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్అండ్ఆర్) ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించి, అబ్జర్వేషన్లో ఉంచినట్టు...















































