కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న జో బైడెన్, వ్యాక్సిన్ పై ఆందోళన వద్దని ప్రకటన
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. డెలావర్లోని క్రిస్టియానా హాస్పిటల్ లో ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసును జో బైడెన్ వేయించుకున్నారు. జో బైడెన్ వ్యాక్సిన్...
ఆర్థిక సంక్షోభాన్ని ఎలా అధిగమించాలి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఆర్ధిక మాంద్యం” గురించి వివరించారు. సోషలిజం అంటే ఏంటి? డబ్బున్న వారు పన్నులు కట్టకుండా వెతుకుతున్న మార్గాలేంటి? ఉత్పాదకతపై దృష్టి పెట్టకపోతే ఏమవుతుంది?,...
దేశంలో కరోనా రికవరీ రేటు 95.65 శాతం, మరణాల రేటు 1.45 శాతం
భారత్ లో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 22, మంగళవారం ఉదయానికి మొత్తం కేసులు సంఖ్య...
ఎంసీఏ కోర్సు ఇకపై రెండేళ్లే, ఏడాది తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) కోర్సుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంసీఏ కోర్సును ప్రస్తుతం విద్యార్థులు మూడు సంవత్సరాల్లో పూర్తిచేస్తున్నారు. అయితే ఎంసీఏ కోర్సు వ్యవధి కాలాన్ని మూడు...
తెలంగాణలో కొత్తగా 617 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 45,227 శాంపిల్స్ పరీక్షించగా 617 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,82,347 కి చేరింది. అలాగే...
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరా: మంత్రి కేటీఆర్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పైన...
ఏపీలో కరోనా: కొత్తగా 214 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. డిసెంబర్ 21, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
మహారాష్ట్రలో 15 రోజులు రాత్రి కర్ఫ్యూ, కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్
యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే...
యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు ఇప్పటికే...
వన్ కంట్రీ-వన్ నేషన్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమే: సీఈసీ
ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు కేవలం చర్చనీయాంశం మాత్రమే కాకూడదని, అది భారతదేశం యొక్క అవసరమని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం...















































