ఏపీలో కరోనా: మరో 520 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 520 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 11, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,74,515...
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా పాజిటివ్
దేశంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్...
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న రోహిత్ శర్మ, ఫిట్నెస్ పరీక్షలో పాస్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలిటెస్ట్ డిసెంబర్ 17 న అడిలైడ్ లో ప్రారంభం కానుంది. అయితే తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న...
కరోనాతో ఒకేరోజు 87 మంది మృతి, మరో 4268 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం నాడు కొత్తగా 4268 కరోనా కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,72,440 కి చేరగా, మొత్తం...
తెలంగాణ రాష్ట్రంలో రహదారి భద్రత చర్యలపై సీఎస్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రహదారి భద్రత చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...
రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ పక్రియ ప్రారంభం, రోజుకూ 24 స్లాట్ లు కేటాయింపు: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం అవసరమైన స్లాట్ బుకింగ్ పద్ధతిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లాంఛనంగా...
ఏలూరులో ప్రజల అస్వస్థతపై అధ్యయనానికి హైపవర్ కమిటీ ఏర్పాటు
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి మూలాలపై నిర్ధారణకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 21 మంది...
అమెరికాలో కరోనా తీవ్రత, ఒకేరోజులో 3 వేలకు పైగా మరణాలు నమోదు
అగ్రరాజ్యం అమెరికా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో విలవిలలాడుతోంది. అమెరికాలో కరోనా వైరస్ వలన బుధవారం ఒక్కరోజే 3054 మంది మరణించారు. మంగళవారం నాడు కూడా 2,981 మంది మరణించారు. టెక్సాస్, ఇల్లినాయిస్, పెన్సెల్వనియా,...
కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ...
నేటి నుంచే స్లాట్ బుకింగ్, డిసెంబర్ 14 నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11, శుక్రవారం నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల పక్రియ తిరిగి ప్రారంభం కానుంది. రిజిస్టేషన్స్ ప్రారంభంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...













































