సూపర్స్టార్ రజనీకాంత్ కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ప్రముఖ సినీనటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు....
కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరితో సీఎం కేసీఆర్ భేటీ, 6 ఎయిర్ పోర్ట్ లపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నాడు కేంద్ర విమానయాన, హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ...
ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు: ఆర్జీయూకేటీ సెట్-2020 ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2020 ను డిసెంబర్ 5 వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు...
అమెరికాలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, 24 గంటల్లోనే మొదటి వ్యాక్సిన్: డోనాల్డ్ ట్రంప్
అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం తెలపడంతో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు...
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో ఆర్గానిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్ కంపెనీలో అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన కొందరు కార్మికులు బయటకు పరుగులు...
దేశంలో కరోనా: 98 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, 93 లక్షలు దాటిన రికవరీలు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శనివారం ఉదయానికి దేశంలో పాజిటివ్ కేసులు 98 లక్షలు దాటగా, రికవరీ అయినా వారి సంఖ్య 93 లక్షలు దాటింది. గత 24 గంటల్లో...
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్: స్లాట్స్ బుకింగ్తో రూ.85లక్షల ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ పక్రియను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం, వరదసాయం అందించాలని విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 635 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 11, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,77,151 కి చేరినట్టు రాష్ట్ర...
కరోనా ఆంక్షలు: ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ జనవరి 1 వరకు పొడిగింపు
కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముందుగా డిసెంబర్ 1 వ తేదీ నుండి పంజాబ్ లోని నగరాలు మరియు పట్టణాల్లో...












































