చట్టాలకు వ్యతిరేకంగా 16 రోజుకు చేరిన రైతుల ఆందోళన, సుప్రీంలో పిటిషన్
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 16వ రోజుకి చేరుకుంది. చట్టాలపై కేంద్ర ప్రభుత్వం మరియు రైతుల మధ్య జరుగుతున్న చర్చలు ఫలించక ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది....
గోరటివెంకన్న కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్
ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఈ వివాహ వేడుకకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్,...
Oh Womaniya: యాంకర్ విష్ణుప్రియతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో...
గత 24 గంటల్లో కొత్తగా 29,398 కరోనా కేసులు, 414 మరణాలు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. కాగా దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 98 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో కొత్తగా 29,398 కరోనా కేసులు,...
2020 టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా జో బైడెన్-కమలా హారిస్
గత నవంబర్ లో జరిగిన అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరిలో వీరు ప్రమాణస్వీకారం...
ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రాష్టానికి సంబంధించి గతకొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ కేంద్రమంత్రులతో భేటీ...
తెలంగాణలో మరో 612 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 612 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 10, గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,516 కి చేరినట్టు...
10,12 తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 14 నుంచి పాఠశాలలు ప్రారంభం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలలో ఇంకా పాఠశాలలు ప్రారంభం కానీ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మరియు...
ఏపీలో కొత్తగా 538 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 10, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,73,995 కు, మరణాల సంఖ్య 7047...
భారత్ vs ఇంగ్లాండ్: 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు షెడ్యూల్ వివరాలు
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి నెలలో భారత్ లో పర్యటించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను గురువారం నాడు బీసీసీఐ ఈసీబీతో కలిసి ఖరారు చేసింది. ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి...














































