జీహెచ్ఎంసీలో నేరేడ్మెట్ గెలుపుతో టీఆర్ఎస్ ఖాతాలో 56 డివిజన్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో భాగంగా నేరెడ్మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్...
అంగరంగ వైభవంగా నిహారిక-చైతన్యల వివాహం
ప్రముఖ సినీనటుడు, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం వైభవంగా జరిగింది. జైపూర్లోని ఉదయ్విలాస్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం రాత్రి చైతన్య జొన్నలగడ్డ, నిహారికల వివాహం జరిగింది....
ఏపీలోవాలంటీర్ల ఖాళీల భర్తీ విషయంలో కీలక నిర్ణయం, ప్రతి నెలా భర్తీ జరిపేలా ఆదేశాలు
రాష్ట్రంలో గ్రామా, వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రతి నెలలో 1 వ...
భారత బయోటెక్, బయోలాజికల్ సంస్థలు సందర్శించిన 64 దేశాల విదేశీ రాయబారులు
64 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు భారత దేశంలో వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పారిశ్రామిక యూనిట్స్ భారత బయోటెక్ లిమిటెడ్ మరియు బయోలాజికల్ సంస్థలను...
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశానికి గర్వకారణం – సీఎం కేసీఆర్
దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం నాడు...
దేశంలో పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో పెద్దస్థాయిలో వైఫై నెట్వర్క్ విస్తరణకు సంబంధించిన "పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్(పీఎం-వాణి)" పథకానికి బుధవారం నాడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా పబ్లిక్ డేటా ఆఫీసుల ద్వారా పబ్లిక్...
చికెన్ తందూరి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడం ఎలాగో చెప్పిన కౌశల్
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ "KAUSHAL MANDA'S LOOKS TV" ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
14 వ రోజుకి చేరిన రైతుల ఆందోళన, ప్రతిపాదనలు పంపిన కేంద్రప్రభుత్వం
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 14 వ రోజుకి చేరుకుంది. రైతు సంఘాల నేతలతో మంగళవారం రాత్రి కేంద్ర హోమ్ శాఖ...
దేశంలో కొత్తగా 32080 కరోనా కేసులు, 402 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 32080 పాజిటివ్ కేసులు, 402 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 97,35,850 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,41,360...
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన పార్థివ్ పటేల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా బుధవారం నాడు పార్థివ్ పటేల్ ప్రకటన చేశాడు. 17 సంవత్సరాల వయసులోనే 2002వ...














































