నూతన పార్లమెంట్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణానికి డిసెంబర్ 10, గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్లో వేదపండితుల మంత్రాల...
దేశంలో కోవిడ్-19: కొత్తగా 31521 పాజిటివ్ కేసులు, 412 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 500 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 31,521...
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన, పలు అభివృద్ధి పనులప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు డిసెంబర్ 10, గురువారం నాడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటనకు సంబంధించిన...
తెలంగాణలో కొత్తగా 643 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 53,396 శాంపిల్స్ పరీక్షించగా, 643 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,75,904 కి చేరింది. అలాగే...
ఇకపై తగ్గనున్న టేక్ హోమ్ శాలరీ, వచ్చే ఏప్రిల్ నుంచి అమలు?
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన వేతన నిబంధన వలన ఇకపై ఉద్యోగులకు వచ్చే టేక్ హోమ్ శాలరీ (చేతికొచ్చే వేతనం) కొంతమేర తగ్గనున్నట్టు తెలుస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి అనగా వచ్చే...
ఏపీలో 24 గంటల్లో 61038 కరోనా పరీక్షలు, 618 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,73,457 కు చేరుకుంది. గత 24 గంటల్లో 61038...
ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడంలో భాగంగా ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో బుధవారం...
దేశంలో కొత్తగా నమోదైన 402 కరోనా మరణాల్లో 76 శాతం పది రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97,35,850 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,41,360 కి పెరిగింది. గత కొన్నిరోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే కరోనా...
దేశంలో ఉద్యోగాల కల్పనకు రూ 22810 కోట్లతో భారత్ రోజ్గార్ యోజన పథకం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 3.0 కింద రూ.2,65,080 కోట్లతో 12 కీలక రంగాలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉద్యోగ అవకాశాలను కల్పనకు ఆత్మ...
సినిమా కథను 1 గంటలోపే ఆసక్తికరంగా చెప్పడం ఎలా? – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమా కథను...













































