దేశంలో కరోనా నుంచి కోలుకున్న 91 లక్షలకు పైగా బాధితులు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మరో 36011 పాజిటివ్ కేసులు, 482 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 96,44,222 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,40,182...
రేపటినుంచే డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు డిసెంబర్ 7, సోమవారం నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని కాలేజీలు సిద్ధంగా ఉండాలని డిగ్రీ ఆన్ లైన్...
రేపు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
డిసెంబర్ 7, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది రెండవ విడత రైతుబంధు...
త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనం! – డా. అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఒకేరోజులో 4922 కరోనా కేసులు, 95 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో శనివారం నాడు 4922 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,47,509 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 47,694 కు పెరిగింది....
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 622 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 622 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 5, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,73,341 కి చేరినట్టు రాష్ట్ర...
రేపు ఖమ్మంలో ఐటీ టవర్ ప్రారంభం, ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ: కేటిఆర్
తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ శనివారం నాడు పరిశ్రమలు మరియు ఐటీ శాఖల కార్యక్రమాలపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో పాటు...
యాంకర్ శ్యామల “బూందీ లడ్డు” ఎలా చేశారో చూడండి
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
ఏపీలో ఒకేరోజులో 57132 కరోనా పరీక్షలు, 630 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,71,305 కు చేరుకుంది. గత 24 గంటల్లో 57132...
ఢిల్లీలో కొత్తగా 3419 కరోనా పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 5, శనివారం నాడు 3419 కరోనా కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల...












































