ఆ రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం వరకు 1 నుండి 8 తరగతులకు స్కూల్స్ బంద్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలలో ఇంకా పాఠశాలలు ప్రారంభం కానీ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై మధ్యప్రదేశం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి...
మెక్ డోనాల్డ్స్ రెస్టారెంట్ సక్సెస్ స్టోరీ
మెక్ డోనాల్డ్స్ రెస్టారెంట్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారుగా 70 మిలియన్ ప్రజలు తింటున్నారు. ఇప్పటివరకు మెక్ డోనాల్డ్స్ లో బిలియన్లకు పైగా బర్గర్స్ అమ్మకాలు జరిగాయి. కాలిఫోర్నియాలోని ఒక చిన్న పట్టణంలో...
నష్టపోయిన రైతాంగానికి మద్దతుగా 7న నిరసన దీక్ష – పవన్ కళ్యాణ్
నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ. 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలనీ, ఎకరాకి రూ.35 వేల ఆర్ధిక సాయం ప్రకటించాలని జనసేన పార్టీ అధినేత పవన్...
నూతన పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10న శంకుస్థాపన చేయనున్న పీఎం మోదీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన...
వైసీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా పాజిటివ్
వైస్సార్సీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు రెండోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. "జూలైలో నాకు కోవిడ్ వచ్చి తగ్గిన సంగతి మీ అందరికీ...
గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే …
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి మొత్తం 150 డివిజన్లకు గానూ 149 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. ఇక నెరేడ్ మెట్ డివిజన్ లో స్వస్తిక్ ముద్ర కాకుండా వేరే...
దేశంలో కరోనా రికవరీ రేటు 94.28 శాతం, మరణాల రేటు 1.45 శాతం
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 96 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,652 కరోనా కేసులు, 512 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
వ్యాక్సిన్ ట్రయల్ డోస్ తీసుకున్న హర్యానా మంత్రికి కరోనా పాజిటివ్
హర్యానా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని,...
పదో రోజుకి చేరిన రైతుల ఆందోళన, పీఎం మోదీతో కేంద్రమంత్రుల భేటీ
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన పదో రోజుకి చేరుకుంది. రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు ఇప్పటికే రెండుసార్లు జరిపిన చర్చలు...
డిసెంబర్ 9 న హైదరాబాద్కు రానున్న 80 దేశాల విదేశీ రాయబారులు, హైకమిషనర్లు
డిసెంబర్ 9 వ తేదీన విదేశీ ప్రముఖులకు ఆతిధ్యమిచ్చేందుకు హైదరాబాదు వేదిక కానుంది. 80 దేశాలకు చెందిన విదేశీ రాయబారులకు మరియు హైకమిషనర్లకు అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయడానికి ఈ పర్యటనను విదేశీ...













































