వాళ్ళు వారం రోజులు ఐసోలేషన్ లో ఉండాలి
తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప ఆక్టివ్ కేసులు, అతి తక్కువ మరణాల రేటు, ఎక్కువ రికవరీలు నమోదయ్యాయని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ "తెలంగాణ రాష్ట్రంలో కరోనా...
కరోనా వ్యాక్సిన్ కోసం హెల్త్ వర్కర్స్, పోలీస్, శానిటేషన్ సిబ్బంది జాబితా తయారీకి సీఎస్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో కూడిన డేటా బేస్ తయారు చేయాలని ప్రభుత్వ...
టిఎస్ ఐసెట్-2020 కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన టిఎస్ ఐసెట్-2020 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 6 వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఉన్నత...
వ్యవసాయ చట్టాలపై ఆందోళన: రైతు సంఘాల నేతలు, కేంద్రం మరోసారి చర్చలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఎనిమిదో రోజుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు 40 రైతు సంఘాల నేతలతో ఢిల్లీలోని...
నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
టిఆర్ఎస్ నేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం నాడు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఆయన స్వగ్రామమైన పాలెం గ్రామంలో జరిగాయి. నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
దేశంలో 95 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 95 లక్షలు దాటింది. అయితే గత 10 రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 609 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 609 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 2, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,71,492 కి చేరినట్టు రాష్ట్ర...
ఓల్డ్ మలక్పేట డివిజన్ లో రీపోలింగ్ ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ 1 న పోలింగ్ జరిగిన సందర్భంలో బ్యాలెట్ పత్రంపై సీపీఐ, సీపీఎం పార్టీల అభ్యర్థుల...
నేటి నుంచి ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు
కరోనా లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులకు అనుగుణంగా మెట్రో రైల్ ప్రయాణ సమయాలపై మార్పులు...
ఏపీలో మరో 663 మందికి కరోనా పాజిటివ్, 7 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,69,412 కు, మరణాల సంఖ్య 7 వేలకు చేరుకుంది....












































