ఏపీలో కరోనా: కొత్తగా 733 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 733 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 27, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,66,438...
ప్రతి డివిజన్లో కమలం జెండా రెపరెపలాడించాలి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులతో పాటుగా జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...
నగరంలో పచ్చదనం కోసం ఎనలేని కృషి, ఆరేళ్లలో ఎన్నో పార్కులు ఏర్పాటు: మంత్రి కేటిఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ తన ప్రసంగాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గత ఆరేళ్లుగా...
ఒకేరోజులో 6,185 కరోనా కేసులు, 85 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల కొన్ని రోజుల పాటుగా కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, మళ్ళీ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ 27, శుక్రవారం...
ఏపీ కేబినెట్ నిర్ణయాలు: 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, శుక్రవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
భారతీయ జనతా పార్టీలో చేరిన కాంగ్రెస్ యువనేత విక్రమ్ గౌడ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో మరోసారి ప్రధాన రాజకీయ పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత కాంగ్రెస్ నేత ముకేశ్ గౌడ్ తనయుడు, తెలంగాణ కాంగ్రెస్ యువనేత...
భారత్ vs ఆస్ట్రేలియా: తోలి వన్డేలో ఆసీస్ ఘనవిజయం, సెంచరీలతో రాణించిన స్మిత్, ఫించ్
సిడ్నీ వేదికగా శుక్రవారం నాడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో 66 పరుగులతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా భారత్...
ఏపీలో నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం, రేపు ఏరియల్ సర్వే చేయనున్న సీఎం జగన్
నివర్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. భారీ వర్షాలతో పెద్దఎత్తున పంట నష్టం జరిగినట్టు తెలుస్తుంది....
ఎవరి ఖాతాల్లోకైనా రూ.15 లక్షలు వచ్చాయా? : మంత్రి కేటిఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ శుక్రవారం నాడు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఆర్య వైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 87 లక్షలపైగా బాధితులు, రికవరీ రేటు 93.65 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93 లక్షలు దాటింది. కొత్తగా 43082 పాజిటివ్ కేసులు, 492 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల...














































