కార్తీక మాసం స్పెషల్: సాయంత్రం దీపం పెట్టే ముందు స్నానం చేయాలా?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ కార్తీకమాసం ప్రాముఖ్యత, ప్రాధాన్యతల గురించి వివరించారు. అందులో భాగంగా ఈ వీడియోలో కార్తీక మాసంలో సాయంత్రం దీపం పెట్టే...
మా బాసులు ఢిల్లీలో లేరు, తెలంగాణ ప్రజలే మా బాసులు: సీఎం కేసీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తున్నారు. ఈ బహిరంగ సభలో రాష్ట్రమంత్రులు, జీహెచ్ఎంసీ పరిధిలోని టిఆర్ఎస్...
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులతో పాటుగా జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బీజేపీ కీలక నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ...
నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థికపరమైన అండనివ్వాలని, నిరాశ్రయులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన...
దేశంలో గత 24 గంటలో 41322 కరోనా కేసులు, 485 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులగా ప్రతిరోజూ 40 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,322 కేసులు నమోదు కావడంతో నవంబర్...
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ బయోటెక్ సందర్శన
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీ పురోగతిని పరిశీలించేందుకు శనివారం నాడు మూడు నగరాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు...
ఎంపీ అరవింద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, బీజేపీ కోరితేనే జనసేన మద్దతు
జనసేన పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ రాష్ట్ర అగ్రనాయకులు...
నేడే సీఎం కేసీఆర్ బహిరంగ సభ, ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ప్రధాన రాజకీయపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడంతో హైదరాబాద్ నగరంలో రాజకీయవాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు...
తెలంగాణలో 753 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నాడు 41,991 శాంపిల్స్ పరీక్షించగా, 753 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,68,418 కి చేరింది....
నేడు హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ, స్వాగతం పలికేది వీరే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...














































