తీవ్ర ఉద్రిక్తంగా రైతుల ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం
కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. పంజాబ్, హర్యానాకు చెందిన రైతు సంఘాలు, రైతులు గురువారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’...
నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంగీతానికి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలకు గుర్తుగా నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు ఆయన పేరుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై...
పీవీ, ఎన్టీఆర్ లపై అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: చంద్రబాబు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు....
గ్రేటర్ ఎన్నికల కోడ్: ఇప్పటిదాకా 87393 పొలిటికల్ బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు తొలిగింపు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా గురువారం నాటికీ 87393 పొలిటికల్ బ్యానర్లు/పోస్టర్లను తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు రాజకీయ పార్టీలకు...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీలో చర్చించే అంశాలపై కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్...
కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి
గుజరాత్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్కోట్లోని మావ్డీ ప్రాంతంలో కరోనా పేషంట్లకు చికిత్స అందిస్తున్న శివానంద్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 761 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 761 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 26, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,67,665 కి చేరినట్టు రాష్ట్ర...
హైదరాబాద్కు రానున్న ప్రధాని మోదీ, భారత్ బయోటెక్ సందర్శన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 28, శనివారం నాడు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే....
ఏపీలో మరో 1031 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 26, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,65,705 కు, మరణాల సంఖ్య 6970 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
ఏపీలో నవంబర్ 30 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 30 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్...














































