50 కంప్యాక్టర్ వాహనాలు, కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన, ఆధునికమైన 50 కంప్యాక్టర్ వాహనాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం ఉదయం ప్రారంభించారు. అలాగే నెక్లెస్...
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆసీఫ్ బస్రా ఆత్మహత్య
బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆసీఫ్ బస్రా (53) ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో గల ఆయన అపార్టుమెంట్లో గురువారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది....
బీహార్ సీఎంగా నవంబర్ 16 న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్) 125 సీట్లు దక్కించుకుని విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్డీఏ సీఎం అభ్యర్థి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ మరోసారి...
జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ
ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అందులో...
బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కరోనాతో కన్నుమూత
కరోనా మహమ్మారి వలన దేశంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కూడా కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు...
24 గంటల్లో 4,907 కరోనా కేసులు, 125 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 17 లక్షలు దాటింది. నవంబర్ 11, బుధవారం నాడు కూడా 4907 కరోనా కేసులు, 125...
దేశంలో మరో 47,905 కరోనా కేసులు, 550 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా 50 వేలకంటే తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,905 కరోనా...
తెలంగాణలో కొత్తగా 1015 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 1015 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 11, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,54,666 కి చేరినట్టు రాష్ట్ర...
విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం
బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 సీట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిలో 74 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీహార్ లో ఎన్డీఏ...
ఏపీలో కరోనా: మరో 1732 పాజిటివ్ కేసులు, 15 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 11, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977 కు, మరణాల సంఖ్య 6828 కు చేరుకుంది. గత 24 గంటల్లో...













































