దుబ్బాకలో 1079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ పక్రియ సందర్భంగా తెలంగాణలో ఇంతకు ముందెన్నడూ చూడని ఉత్కంఠ ఏర్పడింది. హోరాహోరీగా పోరాడిన టిఆర్ఎస్, బీజేపీ పార్టీలలో చివరకు తిరుగులేని విధంగా బీజేపీ పార్టీ పైచేయి సాధించింది. బీజేపీ...
అన్నయ్య చిరంజీవి కరోనా నుంచి సత్వరమే కోలుకోవాలి – పవన్ కళ్యాణ్
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు....
దుబ్బాక ఫలితంపై ఉత్కంఠ: 22 రౌండ్ల తర్వాత బీజేపీ కి 1038 ఓట్ల ఆధిక్యం
దుబ్బాకలో 22 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఇప్పటికి బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు 1038 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రౌండ్ రౌండ్ కు ఆధిక్యం మారుతుండడంతో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. 22...
జవాన్ ప్రవీణ్ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం, సీఎం జగన్ ప్రకటన
జమ్మూ కశ్మీర్ లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో చిత్తూరు జిల్లా ఐరాల మండలం, రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీర మరణం పొందారు. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్...
అమర జవాన్ మహేష్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం, ఇంటి స్థలం: సీఎం కేసీఆర్
జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టారు లైన్ అఫ్ కంట్రోల్ వద్ద జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి...
బీహార్ అసెంబ్లీ రిజల్ట్స్: ఆధిక్యంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి 125 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండగా, మహాగట్బంధన్ 101 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: (ఆధిక్యం)
బీజేపీ:...
తెలంగాణలో కొత్తగా 1267 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1267 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 9, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,52,455 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఏపీలో కరోనా: కొత్తగా 1392 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1392 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 9, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,44,359...
వరదనష్టం అంచనాకై ఏపీలో పర్యటిస్తున్న కేంద్రబృందాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు రెండ్రోజుల పర్యటనలో...
గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన
గ్రేటర్ హైదరాబాద్ లో మెరుగైన జీవన ప్రమాణాల పెంపుకు గానూ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక శాఖ...














































