గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన
గ్రేటర్ హైదరాబాద్ లో మెరుగైన జీవన ప్రమాణాల పెంపుకు గానూ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక శాఖ...
పల్లె ప్రగతి కార్యక్రమాలన్నీ వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలి: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలన్నీ వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను...
అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ నిరాకరించిన బాంబే హైకోర్టు
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి మరో ఎదురురెబ్బ తగిలింది. 2018 లో అలీబాగ్లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ మరియు అతని తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడేలా...
నీరు, వ్యవసాయం యొక్క విలువ తెలిసిన ప్రభుత్వం మాది – సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు నెల్లూరు జిల్లాలోని ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2 కు శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని...
దుబ్బాకలో ఓట్ల కౌంటింగ్ రేపే, ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకున్న సంగతి తెలిసిందే. కాగా దుబ్బాకలో రేపు ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు. కౌంటింగ్ కోసం...
వరదసాయం విషయంలో తెలంగాణపై వివక్ష ఎందుకు? : మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో వరద సహాయక చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారకరామారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. భారీవర్షాలు, వరదలతో ప్రజలు...
ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీకి లీవ్, టెస్టు జట్టులోకి రోహిత్ శర్మ ఎంపిక
త్వరలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత జట్టును కూడా బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అయితే ఆల్ ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ఆదివారం నాడు...
కరోనాపై తెలంగాణ తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రమంత్రి సంతృప్తి: మంత్రి ఈటల
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం నాడు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ...
హిప్నాటిజం అంటే ఏంటి? ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉందా?
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ హిప్నాటిజం” గురించి వివరించారు. హిప్నాటిజం అంటే వశీకరణ విద్య అని, సమ్మోహన విద్య అని, మ్యాజిక్ లో...
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణలో వర్షకాలం పంట దిగుబడి గణనీయంగా వచ్చిందని, దిగుబడికి అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని ఆహార, పౌరసరపరాల మరియు వినియోగదారుల వ్యవహారాల...















































