రూ.620 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సొంత లోక్ సభ నియోజకవర్గమైన వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 220 కోట్ల రూపాయల విలువైన 16 పథకాలను...
కరోనాతో ఒకేరోజు 110 మంది మృతి, మరో 5092 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 8, ఆదివారం నాడు కూడా కొత్తగా 5092 పాజిటివ్ కేసులు, 110 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
దేశంలో కొత్తగా 45903 కరోనా కేసులు, 490 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 9, సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,53,657 కు, మరణాల సంఖ్య 1,26,611 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో తెలంగాణకు చెందిన జవాను వీరమరణం
జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టారు లైన్ అఫ్ కంట్రోల్ వద్ద జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు, ఒక బోర్డర్ సెక్యూరిటీ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 857 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 8, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,51,188 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కరోనావ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం ఆ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా...
పాత వాహనాలకు కూడా జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి: కేంద్రం
దేశంలో టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ను నియంత్రించడంతో పాటుగా, డిజిటల్, ఐటి ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ద్విచక్ర,...
ప్రజలు ఇచ్చిన తీర్పు అమెరికా అభివృద్ధి కోసమేనని బలంగా నమ్ముతున్నా- జో బైడెన్
అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లు సాధించి, 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జో బైడెన్ తొలిసారిగా తన సొంత రాష్ట్రమైన...
తెలంగాణలో 2 లక్షలు 50 వేలు దాటిన కరోనా కేసులు, 1377 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 50 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 1440 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 7,...
వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం జరిగినా కేంద్రం నయాపైసా కూడా ఇవ్వలేదు
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక...















































